Search
Close this search box.
Search
Close this search box.

చనిపోయిన జనసైనికుడి కుటుంబానికి అండగా కృష్ణా జిల్లా జనసేన నాయకులు

    కృష్ణా, (జనస్వరం) : కృష్ణా జిల్లా, తిరువూరు నియోజకవర్గం, తిరువూరు మండలం ఎర్రమ్మాడు గ్రామ జనసైనికుడు  కోటపాటి భోజ మరణ వార్త విన్న వేంటనే వారి కుటుంబాన్ని పరామర్శించిన తిరువూరు నియోజకవర్గం నాయకులు, ఈ విషయంపై జిల్లా ఉపాధ్యక్షులు బోలియశేట్టి శ్రీ కాంత్ కి తేలియజేయగా వారు వెనువేంటనే వారి కుటుంబానికి అండగా ఉంటామని, ఆ విషయాన్ని జిల్లా అధ్యక్షులకు తెలియజేశారు. ఆ మాట ప్రకారం తమ వంతుగా జిల్లా అధ్యక్షులు బండ్రేడి రామకృష్ణ (రూ.5000) జిల్లా ఉపాధ్యక్షులు బోలియశేట్టి శ్రీకాంత్ (రూ.5500)అర్థిక తోడ్పాటుతో పాటుగా తిరువూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తమ వంతుగా ఈ సాయంలో, దాతృత్వంతో తొటి జనసైనీకుడి కుటుంబానీకి జిల్లా ఉపాధ్యక్షులు బోలియశేట్టి శ్రీకాంత్ చేతల మీదుగా  22,000 వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు బండ్రేడి రామకృష్ణ సూచనల ప్రకారం జిల్లా ఉపాధ్యక్షులు బోలియశేట్టి శ్రీ కాంత్ అధ్యక్షతన, జిల్లా కార్యవర్గం సభ్యులు మనుబోలు శ్రీనివాస రావు, తిరువూరు నియోజకవర్గం నాలుగు మండలాల అధ్యక్షులు, గంపలగూడెం మండలం  చింతలపాట్టి వేంకట కృష్ణ, తిరువూరు మండలం అధ్యక్షులు  పర్సా పుల్లరావు, ఏ.కొండూరు మండలం అధ్యక్షులు లాకవాతు విజయ్, విస్సన్నపేట మండలం అధ్యక్షులు యాసిన్, వుయ్యూరు జయప్రకాశ్, పగడాల లక్ష్మణరావు, వట్టి కుంట్ట క్రిష్ణ, పసుపు లేటి రవీంద్ర, చిలకా వినోద్, పసుపు లేటి సతీష్, సాయి, ఎస్సయ్య, తోట హరీష్, కార్యకర్తలు, జనసైన్యం పాల్గొన్ని మరణించిన జనసైనికుడికి అండగా నిలిచి ఘననివాళులు తేలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way