జనంలోకి జనసేన కార్యక్రమంలో కొత్తపల్లి జనసైనికులు

   కొత్తపల్లి, (జనస్వరం) : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ముదినేపల్లి మండల గ్రామాలలో ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రజలలోకి జనసేనాని సిద్దాంతాలను బలంగా తీసుకునే విధంగా ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మాట్లపూడి మధన్, సుదాబత్తుల సాయిష్, బోయిన వాసు, దుర్గా రావు, పొన్నమూడి ఫణికుమార్, పాశం శ్రీనివాసరావు, కొత్తపల్లి జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way