Logo
Date of Publish : 26 March 2022, 2:27 am
Editor : Sake Naresh

జనంలోకి జనసేన కార్యక్రమంలో కొత్తపల్లి జనసైనికులు

   కొత్తపల్లి, (జనస్వరం) : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ముదినేపల్లి మండల గ్రామాలలో ప్రతి గడప గడపకు తిరుగుతూ ప్రజలలోకి జనసేనాని సిద్దాంతాలను బలంగా తీసుకునే విధంగా ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మాట్లపూడి మధన్, సుదాబత్తుల సాయిష్, బోయిన వాసు, దుర్గా రావు, పొన్నమూడి ఫణికుమార్, పాశం శ్రీనివాసరావు, కొత్తపల్లి జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com