Logo
Date of Publish : 15 June 2022, 4:18 pm
Editor : Sake Naresh

జనసేన వీరమహిళ వ్యాపారానికి అండగా జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు

       దెందులూరు ( జనస్వరం ) : విజయరాయి గ్రామానికి చెందిన జనసేన చిన్నమ్మగా పిలవబడే చేపల వ్యాపారి చిన్నమ్మగారి చేపల కొట్టులో తరుచుగా రాత్రి వేళలు చేపలను గుర్తుతెలియని వ్యక్తులు చంపేస్తున్నారు. నియోజకవర్గ నాయకులు కొఠారు ఆదిశేషు స్థానిక జనసైనికుల ద్వారా సమస్యను తెలుసుకొని చిన్నమ్మ గారి కొట్టు పరిసరాలు పరిశీలించి, వారిని దిగులు చెందవద్దని ధైర్యం చెప్పారు. దుండగులను ఎట్టి పరిస్థితిలోనూ వదలబోవమని మాట ఇచ్చారు. వారి కొట్టు ఆవరణలో నిఘా కెమెరాలు మరియు ఇనుప గ్రిల్లులు ఏర్పాటు చేస్తామని మాటిచ్చి, తక్షణ సహాయంగా వారికి 10,000 ఆర్థిక సహాయం అందజేసారు. వ్యాపారానికి పూర్తిభద్రత కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని ,ఏర్పాట్లకు అయ్యే ఖర్చు కూడా తాను భరిస్తానని హామీ ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com