Logo
Date of Publish : 02 August 2021, 10:36 am
Editor : Sake Naresh

సాగు నీరు విడదల చెయ్యాలని కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన కోటబొమ్మాళి జనసేన నాయకులు

      శ్రీకాకుళం, (జనస్వరం) :  కోటబొమ్మాళి మండలం కురుడు, క్రిస్టిపురం, కన్నెవలస, పంచాయతీ లో వంశధార ఎడమ కాలువపై వుండే తారకరామా ఎత్తి పోతల సంఘము ద్వారా 1600 ఎకరాల్లో ఖరీఫ్ సాగుచేసే 2000 మంది రైతులకు అండగా జనసేన పార్టీ కోటబొమ్మాళి మండలం నాయకులు MPTC అభ్యర్థి పల్లి కోటేశ్వరరావు, చిన్నాల మాధవ రావు గారు కలసి  శ్రీకాకుళం కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ సుమిత్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ వంశధార ఎడమ కాలువు పైన సుమురు 12 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి. ఈ ఆయకట్టు క్రింద సుమూరు 20,000 ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో వరి పండించడం జరుగుతుంది. ఇప్పటి వరకు నీరు విడుదల చేయక పోవడంతో పూర్తిగా వరి, ఆకు నారు మడి పూర్తిగా ఎండిపోయి, చెదలు పట్టి నీరు లేక యెందుకు పనికి రాకుండా పోతుంది. అధికారులు నిర్లక్ష్యం  వల్ల పిల్ల కాలువులు ద్వారా వృధా గా సముద్రంలోకి  నీరు  కలిసిపోతుంది అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి 2 రోజుల్లో పరిష్కరిస్తానన్నారు. స్పందించని పక్షంలో జనసేన పార్టీ తరపున  రైతులుకోసం పోరాడుతాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకులు , జనసైనికులు మరియు ముడూ పంచాయతీ రైతులు  తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com