కోలా విజయలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి జనసైనికులు

కోలా విజయలక్ష్మి

    కనిగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ కృష్ణా గుంటూరు,ప్రకాశం,నెల్లూరు రీజినల్ కోఆర్డినేటర్  కోలా విజయలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి జనసైనికులు. ఈ సందర్భంగా కోల విజయలక్ష్మి గారు మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం జనసేన పార్టీ అభివృద్ధిపై నియోజకవర్గ సమస్యలపై, పార్టీ బలోపేతం గురించి జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో కనిగిరి మండల అధ్యక్షుడు ఇండ్ల రమేష్, కనిగిరి టౌన్ అధ్యక్షుడు అంజి నాయుడు, జనసేన నాయకులు రాజేష్, సాయి కిషోర్,చరణ్,రవి అజయ్,శ్రీకాంత్ చిన్నా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way