Logo
Date of Publish : 27 October 2021, 4:47 pm
Editor : Sake Naresh

నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ నుండి కీలక నాయకులు జనసేన పార్టీలోకి చేరిక

   నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ యువజన విభాగం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం సతీష్ గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి మాట్లాడుతూ గాదం సతీష్ గారు పార్టీలోకి రావడం ఎంతో ఆనందదాయకం అనీ, వైసీపీ సీనియర్ నాయకులు పార్టీ సిద్ధాంతాలు నచ్చి మా పార్టీలో చేరి, బలోపేతానికి కృషి చేస్తానని మాట ఇవ్వడం శుభపరిణామమని, దీర్ఘకాలంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకులను మా జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బాధ్యాతాయుతమైన పదవులతో గౌరవించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా గాదం సతీష్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది అనీ, వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా రాజీనామా చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షులు సూచనలతో పని చేసుకుంటాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, నెల్లూరు నగర నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com