కేతిరెడ్డి అవ్వ ఫించన్ తీసేశాడు – మధుసూధన్ రెడ్డి ఫించన్ ఇస్తున్నారు

ఫించన్

        ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణంలోని 25 వ వార్డు పార్థసారధి నగర్ కు చెందిన సాలమ్మ అనే వృద్ధురాలు వారి వీధిలో కేతిరెడ్డి రోడ్డు వేయలేదని సేవ్ ధర్మవరం కార్యక్రమంలో చిలకం మధుసూదన రెడ్డి దృష్టికి తెచ్చినందుకు వైఎస్ఆర్సిపి నాయకులు పెన్షన్ తీసేయడంతో తనకు పెన్షన్ వచ్చేదాకా ప్రతినెలా జనసేన పార్టీ తరపున నేనే పెన్షన్ ఇస్తానని ఈ నెల పెన్షన్ డబ్బులు రూ 3 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. వృద్ధురాలు చిలకం మధుసూదన రెడ్డితో మాట్లాడుతూ పెన్షన్ ఎక్కించండి అని వాలంటీర్ ను అడిగితే భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటూ వాలంటీర్ చెప్పారని  దీంతో భర్త చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత డెత్ సర్టిఫికెట్ నేను ఎక్కడి నుంచి తేవాలని అలాగే మీటర్ ప్రాబ్లెమ్ ఉందనడంతో మీటర్ సంబంధించిన సమస్యను ధర్మవరం ఏఈఓ మీటర్ వీళ్లది కాదని క్లీన్ చీట్ ఇచ్చిన పెన్షన్ ఇవ్వలేదని వాపోపోయింది.దీంతో తప్పకుండా నెల నెలా నీకు పెన్షన్ వచ్చేవరకు నేనే ఇస్తానని చిలకం మధుసూదన రెడ్డి వృద్ధురాలకు హామీ ఇవ్వడం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way