ప్రమాదవశాత్తూ మరణించిన ప్రణయ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కావలి జనసేన నాయకులు

కావలి

                కావలి ( జనస్వరం ) : కావలి నియోజకవర్గ జనసేనపార్టీ యువ నాయకుడు ఏకైక MPTC అభ్యర్థి ప్రణయ్ కుమార్ మరణించిన విషయం అందరికి విదితమే. వాళ్ల కుటుంబానికి జనసేన పార్టీ ప్రమాదపు భీమా ఇంకా అందకపోవడంతో కుటుంబం గడవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సిద్దు గారికి తెలియజేశారు. ఆయన పిలుపు మేరకు కావలి రూరల్ జనసేన పార్టీ నాయకుడు తిరుపతి స్వామి ద్వారా ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. తొందరగా పార్టీ నుండి ప్రమాదపు భీమా అందేలా కృషి చేసి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way