Search
Close this search box.
Search
Close this search box.

ప్రమాదవశాత్తూ మరణించిన ప్రణయ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కావలి జనసేన నాయకులు

కావలి

                కావలి ( జనస్వరం ) : కావలి నియోజకవర్గ జనసేనపార్టీ యువ నాయకుడు ఏకైక MPTC అభ్యర్థి ప్రణయ్ కుమార్ మరణించిన విషయం అందరికి విదితమే. వాళ్ల కుటుంబానికి జనసేన పార్టీ ప్రమాదపు భీమా ఇంకా అందకపోవడంతో కుటుంబం గడవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సిద్దు గారికి తెలియజేశారు. ఆయన పిలుపు మేరకు కావలి రూరల్ జనసేన పార్టీ నాయకుడు తిరుపతి స్వామి ద్వారా ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. తొందరగా పార్టీ నుండి ప్రమాదపు భీమా అందేలా కృషి చేసి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way