Search
Close this search box.
Search
Close this search box.

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కర్ణాటక జనసైనికులు

    కర్ణాటక, (జనస్వరం) : అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి కుటుంబానికి అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవాసమితి ఆధ్వర్యంలో చిన్నారి తల్లితండ్రులకు 20,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యడం జరిగినది. ఈ సందర్భంగా చిన్నారి తల్లితండ్రులు మాట్లాడుతూ మాకు సహాయం అందించిన జన సైనికులకు, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మురళి గౌడ్, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సదస్సులు మురళి, నవీన్, దర్శన్, నరసింహ మూర్తి, అనిల్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way