కన్నడ రాజ్య దినోత్సవ సందర్భంగా మొక్కలు పంపిన చేసిన కర్నాటక జనసైనికులు

కన్నడ

            కర్నాటక ( జనస్వరం ) : కర్ణాటకలో 67వ కన్నడ రాజ్య దినోత్సవం సందర్భంగా చిక్బల్లాపూర్ జిల్లా, సిడ్లగట్ట తాలూకాలో అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో కన్నడ రాజోత్సవం సందర్భంగా 1000 మొక్కల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, చిక్కబళ్లాపుర జిల్లా అధ్యక్షులు అప్పల హరీష్ షడ్లగట్ట, తాలూకు అధ్యక్షులు బుజ్జి నాయక్ చింతామణి, తాలూకు అధ్యక్షులు గజేంద్ర నాయక్, కోలార జిల్లా ఉపాధ్యక్షులు హరీ,ష్ రాజ్యసమితి గౌరవ అధ్యక్షులు మంజునా,థ్ రాజ్యసమితి గని, అఖిల కర్ణాటక చిరంజీవి యువత షీట్ల గౌరవాధ్యక్షులు దినేష్ బాబు, శ్రీనివాస్, చౌడు సంద్ర పాల్గొన్నారు.  అతిథులకు  పవన్ కళ్యాణ్ గారి ఫొటో ఫ్రేములను అందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way