Logo
Date of Publish : 27 December 2022, 5:27 pm
Editor : Sake Naresh

సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించిన కాపు శంభం గ్రామ జనసైనికులు

          చీపురుపల్లి ( జనస్వరం ) : గరివిడి మండలం, కాపు శంభం గ్రామంలో గత కొంతకాలంగా చెత్త కాలువల్లో నిల్వ ఉండటం వలన గ్రామ ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచి నీటి సమస్య కొరత ఉందనే విషయం తెలుసుకొని కాపు శంభం గ్రామ జనసైనికులు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి  వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బాకూరి శ్రీను, చందక బాల, ముల్లు జగదీష్, శ్రీరామ్, గణేష్, ప్రశాంత్, నాని, అశోక్  పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com