Logo
Date of Publish : 09 February 2022, 4:45 pm
Editor : Sake Naresh

డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కదిరి జనసైనికులు

    కదిరి, (జనస్వరం) : అనంతపురం జిల్లా కదిరి మండలం కొండమనాయుడు పాలెంలో నివశిస్తున్నటువంటి కూలిపని చేసుకుంటూ జీవనం గడిపే ముడే సుధాకర్ నాయక్ అనే వ్యక్తికి రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారింది. ఇతను వైద్యం నిమిత్తం కదిరి నుంచి తిరుపతికి నెలకు రెండు లేదా మూడు సార్లు డయాలసిస్ చేపించుకోవడానికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ డయాలసిస్ కు వెళ్ళే ప్రతి సారీ 20,000 వేలు నుంచి 30,000 వేల రూపాయల దాకా ఖర్చు రావడంతో మన జనసేన పార్టీ కార్యకర్తలకు కొండమ నాయుని పాల్యంలో ఉన్న తన స్నేహితులు సమాచారం అందించడం జరిగింది. వీరి ఆర్థిక పరిస్థితిని గమనించి వారికి కదిరి జనసైనికులు సహకారంతో నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఆపరేషన్ కోసం రెండు కిడ్నీలు మార్చాలని వైద్యులు సూచించారు. ఇది అత్యధిక ఖర్చుతో కూడుకున్న కారణంగా వారి కుటుంబ సభ్యులు దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ కుటాల, అనిల్, శ్రీధర్, రాజేంద్ర, మున్న, సోము శేఖర్, గణేష్ రాజ్, గౌతమ్, జనసైనికులు, కొండమనాయుని పాల్యం గ్రామస్థులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com