Search
Close this search box.
Search
Close this search box.

కడప జిల్లా : పెరిగిన విద్యుత్ చార్జీలపై జనసేన పోరాటం

విద్యుత్

           కడప ( జనస్వరం ) : పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ జనసేన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కడప కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్షా కరెంట్ బిల్లు ముట్టుకొంటే షాక్ తగులుతుంది 500 రూపాయల బిల్లు వస్తే పేదవారు ఎలా కట్టగలరు అన్న జగన్ రెడ్డి ఈరోజు సగటు పేద, మధ్యతరగతి వారి విద్యుత్ చార్జీలను 30% వరకు పెంచారు. ధనార్జనే ధ్యేయంగా వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం అనిపిస్తుంది. ఉదయాన్నే లేస్తే పన్ను విధిస్తారు. ఏ విధంగా ప్రజల నుంచి డబ్బులు లాగేసుకుంటారా అని ప్రజలు భయపడుతున్నారన్నారు.  ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు మాలే శివ, రాష్ట్ర కార్యదర్శి ముకరం చాంద్, శివ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way