పాలకొండ నియోజకవర్గంలో జనసేన – టిడిపి పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం

పాలకొండ

     పాలకొండ ( జనస్వరం ) : పాలకొండలో ఉన్న అయ్యప్ప శంకర్ పంక్షన్ హాల్ లో ఇరు పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడి మానిఫెస్టోని ప్రజలకు చేరువ అయ్యేలా ఉమ్మడి కార్యక్రమం, వైసిపి ప్రభుత్వం యొక్క అవినీతి కార్యకలాపాలు పైన ఉమ్మడి పోరాటం, 2024 లో జనసేన – టిడిపి ఉమ్మడి ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తాం అని ఇరు పార్టీల నేతలు నిర్ణయించటం మొదలగు విషయాలు చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన నేత, మాజీ ZPTC పాలకొండ జనసేన పార్టీ సమన్వయకర్త నిమ్మల నిబ్రమ్, పాలకొండ నియోజకవర్గం టిడిపి పార్టీ ఇంచార్జీ నిమ్మక జయక్రిష్ణ, జనసేన పార్టీ పరిశీలకులుగా ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ హాజరయ్యారు.. ఇరు పార్టీల ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గున్ని విజయవంతం చేయటం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way