ఎమ్మిగనూరు నియోజకవర్గములో ఇంఛార్జ్ రేఖా గౌడ్ గారి ఆధ్వర్యములో జనసేన పార్టీలోకి చేరికలు

ఎమ్మిగనూరు

   ఎమ్మిగనూరు, (జనస్వరం) : జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జ్ శ్రీమతి రేఖా గౌడ్ గారి ఆధ్వర్యంలో నందవరం మండలం మాచపురం గ్రామం నుండి వైయస్ఆర్ పార్టీ 20 మంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి  చేరటం జరిగింది. అనంతరం రేఖా గౌడ్ గారు వీరందరికీ జనసేన పార్టీ కండువాలను కప్పి, అందరినీ జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేఖా గౌడ్  మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల గళమెత్తడంలోను, ప్రజల తరఫున పోరాటం చేయడంలోనూ జనసేన పార్టీ ఎల్లవేళలా ముందు ఉంటుందని తెలిపారు. సందీప్, వినయ్, పృథ్వి, రఘు మరియు తదితరులు పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కారదర్శి రవి ప్రకాష్ గారు మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way