Logo
Date of Publish : 24 January 2022, 7:38 am
Editor : Sake Naresh

కళ్యాణదుర్గం నియోజకవర్గములో జనసేనపార్టీలోకి చేరికలు

    కళ్యాణదుర్గం, (జనస్వరం) :  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం హూలికళ్ళు & విట్లంపల్లి గ్రామాల నుంచి 25 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరికి  జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా జనసేన పార్టీలోకి చేరిన జనసైనికులకి పార్టీ సిద్ధాంతాలు, పార్టీ బలోపేతం గురించి ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కృషి చేయాలో అని అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్ దిశానిర్దేశం చేయడం జరిగింది. అనంతరం j6 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు, షేక్ తార, వంశి, జాకీర్, శివ, లోకేష్, శ్రీనివాసులు, ధను, చరణ్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com