Logo
Date of Publish : 28 October 2022, 4:13 pm
Editor : Sake Naresh

ఎచ్ఛర్ల నియోజకవర్గంలో జనసేనపార్టీలోకి కాంతి శ్రీ ఆధ్వర్యంలో చేరికలు

          ఎచ్ఛర్ల ( జనస్వరం ) : లావేరు మండలం కొత్తకోట పంచాయతీ.. YSRCP MPP (మండల ప్రెసిడెంట్) సొంత పంచాయితీలో దళిత కుటుంబాలకు చెందిన 40 మంది వ్యక్తులు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి కాంతి శ్రీ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరికతో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ గారి అధ్వర్యంలో జనసేన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలరాం , లావేరు మండల నాయకులు కాకర్ల బాబాజీ, బార్నల దుర్గారావు, రాజరమేష్, శేషగిరి నాయుడు, సత్య, సంజయ్, పవన్ కళ్యాణ్, నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com