పొందూరులో ఆముదాలవలస ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

పొందూరు

           ఆముదాలవలస ( జనస్వరం ) : పొందూరు మండల పరిధిలోని నందివాడ పంచాయతీకి చెందిన 25 మంది యువకులు ఆమదాలవలసలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరారు. ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరిలో పిసిని సతీష్, పిసిని అప్పలనాయుడు, పొగిరి ప్రవీణ్, పిసిని షణ్ముఖ సాయి, ముల్లు శ్రీను, గేదెల తిరుమలరావు, కోండ్రు సురేష్, మజ్జి కార్తీక్, మజ్జి మదు, మజ్జి సీతన్నాయుడు, మజ్జి సాయి, మజ్జి మహేంద్ర, ఇప్పలి రమేష్, బొడ్డాడ రాజశేఖర్ ఉన్నారు.ప వన్ కళ్యాణ్ సిద్దాంతాలకు ఆకర్షితులై వీరంతా పార్టీలో చేరినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాపాక జనసేన నాయకులు రమణ, రెడ్డి పేట జనసేన నాయకులు సంతోష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way