Logo
Date of Publish : 18 March 2023, 4:06 pm
Editor : Sake Naresh

రాయదుర్గంలో మంజునాథ్ గౌడ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరికలు

  రాయదుర్గం ( జనస్వరం ) :  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆకర్షితులై రాయదుర్గం నియోజకవర్గం, వెంకటంపల్లి గ్రామంలో పలువురు జనసేన పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుల అరాచకాలను ప్రజలు చూడలేకపోతున్నారని, రానున్న రోజుల్లో వైసీపీని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ రెండు పార్టీల ప్రభుత్వాలను చూశారు. ఈ సారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో గుమ్మగట్ట మండల కన్వినర్ తిప్పేరుద్ర, కణేకల్ మండల కన్వినర్ రవికుమార్, రంజిత్, ఆపన్న, వన్నూరుస్వామి, అజయ్, పోలేపల్లి తిప్పేస్వామి, తిప్పేష్, సుధా, రాఘవరెడ్డి ఇతర నాయకులూ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com