Logo
Date of Publish : 15 January 2023, 2:13 pm
Editor : Sake Naresh

సంక్రాంతి పండుగ రోజున ధర్మవరం నియోజకవర్గంలో జనసేనపార్టీలోకి చేరికలు

           ధర్మవరం ( జనస్వరం ) : ఈ రోజు మకర సంక్రాంతి సందర్భంగా పట్టణంలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డికి తన స్వగృహంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిలకొండయపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు చేరడం జరిగింది. అరవేటి దామోదర్, తిమ్మంపల్లి కార్తీక్,దాసగానిపల్లి నారాయణప్ప,దాసగానిపల్లి నారాయణస్వామి,దాసగానిపల్లి శంకరప్ప, దాసగానిపల్లి శివకుమార్, దాసగానిపల్లి పుల్లన్న, దాసగానిపల్లి దామోదర్, మరియు ధర్మవరం మండలం మాలగుంట్లపల్లి గ్రామానికి చెందిన 3 కుటుంబాలు దేరెంగుల సురి, ఏరికిల అదెప్ప, పూజారి శంకర్ తదితరులు చేరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com