Logo
Date of Publish : 31 October 2022, 5:35 pm
Editor : Sake Naresh

టిడిపి, వైసీపీ పార్టీ నుంచి జనసేనలోకి చేరికలు

     పాయకరావుపేట : (జనస్వరం) నక్కపల్లి మండలం వేంపాడు గ్రామానికి చెందిన వైసీపీ మరియు టీడీపీ పార్టీకి చెందిన సుమారు 50 మంది దళితులు జనసేన పార్టీకి ఆకర్షితులై జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. వీరికి బుజ్జి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బుజ్జి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పార్టీ నుంచి మరియు నా నుంచి మీకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చిన నిరంతరం అందుబాటులో ఉంటానని జనసైనికులకు వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిరియాల అప్పారావు, తాతపూడి రాంబాబు, కాండ్రకోట నూకరాజు, నాగన్న, లోవరాజు, యేసు, రమణ,జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com