Logo
Date of Publish : 14 November 2021, 1:22 pm
Editor : Sake Naresh

ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ఇచ్చిన జీవో రద్దు చేయాలి : అనంతపురం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి

   అనంతపురం, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడంతో పొటు ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఆస్తులు విలీనం పేరిట కాజేయాలని ఇచ్చిన జీవోను పూర్తిగా రద్దు చేయాలని ఆష్షన్‌ ల పేరిట మభ్య పెడితే మరో పోరాటానికి సన్నద్ధమవుతామని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ జయరామి రెడ్డి హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ. అనంతపురం జిల్లాలో ఉన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఎస్‌ఎస్‌బిఎన్‌ విద్యార్థులు తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు, జనసేన నాయకులు ఉద్యమించడంతో గత్యంతరం లేక వెనక్కి తగ్గిందన్నారు. ఆప్షన్ల పేరిట మోసం చేయకుండా... ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో జనసేన ఆధ్వర్యంలో మరోపోరాటానికి పిలుస్తామని జయరాం రెడ్డి హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com