జీవకోన యువతతో పసుపులేటి భేటీ 

• రాబోవు ఎన్నికల్లో మనం యుద్ధం చేయాలి – డా. పసుపులేటి హరిప్రసాద్

       జీవకోన, (జనస్వరం) : మనల్ని ముందుకి తీసుకెళ్ళే సైనికుడు లాంటి గొప్ప నాయకుడి వెంట మనం నడుస్తున్నాం, అలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన యుద్ధం మనకోసం చేస్తున్నారు. ఆయనకి తోడుగా మనం యుద్ధం చేయాలి. రాబోవు ఎన్నికల్లో డబ్బుకోసం కాదు మన భావితరాల భవిష్యత్ కోసం మనం యుద్ధం చేయాలి. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడిని గెలిపించి సీఎం చేద్దాం అంటూ ప్రజలను జనసేన రాష్ట్ర PAC సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రభావితం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way