Logo
Date of Publish : 19 November 2022, 2:32 pm
Editor : Sake Naresh

పెనుగొండలో ఘనంగా ఝాన్సీరాణి లక్ష్మీబాయి జయంతి వేడుకలు

        పెనుగొండ ( జనస్వరం ) : పెనుగొండ మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అసమాన ధీశాలి, అపూర్వ యుద్దనిపుణురాలు, మేధా శక్తి సంపన్నురాలు, స్వాతంత్ర్య సేనాని, ఝాన్సీరాణి లక్ష్మీబాయి 194వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవం పెనుగొండ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఝాన్సీరాణి లక్ష్మీబాయి స్ఫూర్తితో జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ గారు వీర మహిళా విభాగం స్థాపన చేసిన సంగతి మనందరికీ విదితమే. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తామని జనసేన వీరమహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ కంబాల బాబులు, పెనుగొండ గ్రామ ప్రెసిడెంట్ యర్రంశెట్టి బాబురావు, వీర మహిళలు మేకల చంద్రకుమారి, బొరుసు కళ్యాణి, కంబాల సుజాత, కొత్త కోటేశ్వరి, కాకి వెంకటలక్ష్మి , ముత్యాల వరలక్ష్మి, బండారు అన్నపూర్ణ, కంబాల వెంకట గిరిధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com