Logo
Date of Publish : 03 February 2023, 9:23 am
Editor : Sake Naresh

నెల్లిమర్ల జనసేన నాయకురాలు లోకం మాధవి ఆధ్వర్యంలో చింతపల్లిలో మన ఊరిలో జన వారధి

         నెల్లిమర్ల ( జనస్వరం ) : ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే మన ఊరిలో జన వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జనసేన నియోజకవర్గ నాయకురాలు లోకం నాగమాధవి తెలిపారు. మండలంలోని చింతపల్లిలో జనసేన ఆధ్వర్యంలో మన ఊరిలో జనవారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార మహిళలు తమ గోడును ఆమె ముందు వినిపించారు. జెట్టీ నిర్మిస్తే వలసలను నివారించవచ్చని తెలిపారు. 2019లో అగ్నిప్రమాదంలో 25 ఇళ్లు కాలి బూడిదయ్యాయని, ఇంతవరకూ పరిహారం అందలేదని బాధితులు వాపోయారు. అనంతరం ఆమె స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు జమ్మరాజు, కారి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com