Search
Close this search box.
Search
Close this search box.

జనస్వరం క్యాలెండర్స్ ను ఆవిష్కరించిన మదనపల్లి జనసేన నాయకులు, వీరమహిళలు

    మదనపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం వేడుకలను మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ రామాంజనేయులు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత గారు మదనపల్లి పట్టణ ప్రజలకు అలాగే జనసేన నాయకులకు వీర మహిళలకు జన సైనికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనస్వరం న్యూస్ కేలండర్లు అలాగే కర్ణాటక చింతామణి జనసేన ఆర్మీ టీం క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగింది. తర్వాత కేక్ కటింగ్ చేసి జనసేన నాయకులు, వీర మహిళలు,సైనికులు రామాంజనేయులు గారికి అలాగే చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత గారికి, జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్ గారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు కుప్పల శంకర, కోటికొండ చంద్రశేఖర్, అశ్వత్, ధరణి, యాసీన్ షేక్, గణేష్, తొక్కళ్ళ శివ, బహదూర్, వినయ్ కుమార్ రెడ్డి, విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు జనసేన సోను నూరుల్లా, CMY జనసేన టీం అధ్యక్షుడు గిడ్డు నరసింహ, సబుద్ధిన్ సునీల్, రాజ్ ప్రవీణ్, మధు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way