Logo
Date of Publish : 02 December 2023, 9:58 pm
Editor : Sake Naresh

ఓటరు అవగాహన కార్యక్రమంలో జనసైనికులు

   బొబ్బిలి ( జనస్వరం ) :  ప్రత్యేక ఓటర్ జాబితా శిబరంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం ముత్తావలస గ్రామంలో BLO తో కలిసి ఓటర్ వెరిఫికేషన్ లో పాల్గొన్న జనసైనికులు. వారు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చెయ్యడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు దాటిన జన సైనికులకు పార్టీ పట్ల బాధ్యతను గుర్తు చేస్తూ కొత్తగా కొంతమందికి ఓటు హక్కుకి అప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జనసేన నాయకులు జమ్ము గణేష్, జనసైనికులు నరేంద్ర, బొద్దల గణేష్, అప్పారావు, సురేష్, తదితరులు పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com