Logo
Date of Publish : 18 December 2020, 3:22 pm
Editor : Sake Naresh

శివ కుటుంబానికి అండగా జనసైనికులు : రూ. 50,000 ఆర్థిక సహాయం

శివ కుటుంబానికి అండగా జనసైనికులు : రూ. 50,000 ఆర్థిక సహాయం

             విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం, మర్రిపాలెం గ్రామానికి చెందిన తంపాల శివ అనే జనసేన కార్యకర్త గత వారం కిందట హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, పిల్లల అవసరాలకు తమ వంతు సాయంగా జనసైనికులందరూ కలసి బుధవారం ఉదయం రూ. 50,000 వేలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోటూరి సన్యాసి నాయుడు, మామిడి శంకర్రావు, కర్రీ కనకరాజు, శరత్ కుమార్, రామానాయుడు, ప్రసాద్, తరుణ్, రవి, సురేశ్, ఎల్లాజి, అప్పల్రాజు, తదితర జనసైనికులందరూ పాల్గొని తమ వంతుగా సహాయం అందించారు. 88వ వార్డు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆలోచనలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళేందుకు 88 వ వార్డు పరిసర గ్రామాలలో ముందు ఉంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com