Logo
Date of Publish : 11 July 2022, 4:25 pm
Editor : Sake Naresh

రానున్న ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి : జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

    పెదకూరపాడు, (జనస్వరం) : రానున్న ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు సైనికుల పనిచేయవలసిన అవసరం ఆసన్నమైనదని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పెదకూరపాడు మండలంలోని కాశిపాడులో సోమవారం నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన జెండాను ఆయన ఎగరవేశారు. ముందుగా జనసేనపార్టీ మండల అధ్యక్షులు మల్లెల సలపతిరావు ఆధ్వర్యంలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర జనసేన పిఎసి కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, జనసేన నాయకులు సేవరీలు, రమేష్, సురేష్ తదతరులు ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com