ఇంటింటికి జనసేన మాటలు : అరకు జనసేన నాయకులు

    అరకు, (జనస్వరం) : అరకు మండలం గన్నెల పంచాయతీ పరిధిలో గల గజర గ్రామంలో జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దురియా. అల్లంగి, రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారము సాయంత్రం ఆయ గ్రామాలలో పర్యటించి గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. ముఖ్యంగా ఆయా గ్రామంలో రోడ్డు సమస్య ఉన్నట్లు జనసేన దృష్టికి తీసుకొచ్చారు. దీనికై స్పందించిన జనసేన పార్టీ నాయకులు సాయిబాబా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే గిరిజనుల సమస్యలను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తదనంతరం ఇంటింటికి జనసేన మాటలు, జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మదన్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way