శ్రీకాళహస్తి పట్టణంలో వినుతా కోట ఆధ్వర్యంలో గాంధీ వీధిలో జనసేన పర్యటన

శ్రీకాళహస్తి

        శ్రీకాళహస్తి ( జనస్వరం ) : క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా గారు శ్రీకాళహస్తి పట్టణంలో గాంధీ వీధి నందు ఇంటింటికీ పర్యటించి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది, అలానే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా డ్రైనేజీ కాలువలు శుభ్రం చెయ్యడం లేదని, పారిశుధ్యం సమస్యలతో సతమతం అవుతున్నట్టు, స్ట్రీట్ లైట్లు సరిగా పని చెయ్యడం లేదని, నిత్యావసర ధరలు పెరగడం వలన సామాన్యులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారు, నాయకులు పుష్ప గారు, జనసైనికులు భాను, పెంచలయ్య, గుర్రప్పా, శ్రీనివాసులు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way