Logo
Date of Publish : 23 November 2020, 12:20 pm
Editor : Sake Naresh

ఇచ్చిన మాట ప్రకారంగా ఇళ్ళు కాలిపోయిన బాధితులకి దుప్పట్లు పంపిణీ చేసిన జనసేన వీర మహిళా శ్రీ కాంతి శ్రీ గారు

ఇచ్చిన మాట ప్రకారంగా ఇళ్ళు కాలిపోయిన బాధితులకి దుప్పట్లు పంపిణీ చేసిన జనసేన వీర మహిళా శ్రీ కాంతి శ్రీ గారు

                ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం పంచాయితీ, దిబ్బలపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి పురిల్లు దగ్దమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి క్రాంతి శ్రీ గారు అగ్ని బాధితులకు పరామర్శించి, వాళ్ళు కుటుంబాలుకు నెల సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. అయితే ఆ రోజు కాంతి శ్రీ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. మీ 7 కుటుంబల బాధితులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తాం అని తెలియజేసారు.  ఈ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ మరియు డా. విశ్వక్షేన్ గారి ఆధ్వర్యంలో బాధితులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకర్ల.బాబాజీ, శివ, తిరు, అప్పలకొండ, జయప్రకాశ్ మరియు దిబ్బలపాలేం గ్రామ జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com