Logo
Date of Publish : 16 June 2022, 4:06 pm
Editor : Sake Naresh

కొవ్వాడ గ్రామంలో సమస్యలపై పర్యటించిన జనసేన వీర మహిళ కాంతి శ్రీ

           ఎచ్ఛర్ల ( జనస్వరం ) : కొవ్వాడ గ్రామ జనసైనికులు ఎచ్చెర్ల నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ గారిని కలిసి ఆ గ్రామంలో సమస్యలు చెప్పడం జరిగింది. కాంతి శ్రీ ఆ గ్రామ పర్యటనకు వెళ్లారు. ముఖ్యంగా ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని, ఆ గ్రామ పెద్దలకు జన సైనికులకు ప్రజలకు అందరీ సమక్షంలో ఒక త్రాగునీటి బోరును మీ పంచాయతీకి జనసేన పార్టీ తరపున నేను వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, లక్ష్మణ్, వెంక్కీ, లావేరు మండల నాయకులు రాజేష్, బాబాజీ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com