ఎచ్ఛర్ల ( జనస్వరం ) : కొవ్వాడ గ్రామ జనసైనికులు ఎచ్చెర్ల నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ గారిని కలిసి ఆ గ్రామంలో సమస్యలు చెప్పడం జరిగింది. కాంతి శ్రీ ఆ గ్రామ పర్యటనకు వెళ్లారు. ముఖ్యంగా ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని, ఆ గ్రామ పెద్దలకు జన సైనికులకు ప్రజలకు అందరీ సమక్షంలో ఒక త్రాగునీటి బోరును మీ పంచాయతీకి జనసేన పార్టీ తరపున నేను వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, లక్ష్మణ్, వెంక్కీ, లావేరు మండల నాయకులు రాజేష్, బాబాజీ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com