Search
Close this search box.
Search
Close this search box.

కొవ్వాడ గ్రామంలో సమస్యలపై పర్యటించిన జనసేన వీర మహిళ కాంతి శ్రీ

కొవ్వాడ

           ఎచ్ఛర్ల ( జనస్వరం ) : కొవ్వాడ గ్రామ జనసైనికులు ఎచ్చెర్ల నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ గారిని కలిసి ఆ గ్రామంలో సమస్యలు చెప్పడం జరిగింది. కాంతి శ్రీ ఆ గ్రామ పర్యటనకు వెళ్లారు. ముఖ్యంగా ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని, ఆ గ్రామ పెద్దలకు జన సైనికులకు ప్రజలకు అందరీ సమక్షంలో ఒక త్రాగునీటి బోరును మీ పంచాయతీకి జనసేన పార్టీ తరపున నేను వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, లక్ష్మణ్, వెంక్కీ, లావేరు మండల నాయకులు రాజేష్, బాబాజీ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way