Search
Close this search box.
Search
Close this search box.

మదనపల్లిలో నిర్విరామంగా ఇంటింటికి జనసేన టీడీపీ కార్యక్రమం

     మదనపల్లి ( జనస్వరం ) : 58వ రోజు జనసేన పార్టీప్రచారంలో భాగంగా SBI కాలనీ, గొల్లపల్లి రోడ్డు పరిసర ప్రాంతాలలో ప్రచారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇంటింటికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నా సేన నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ దారం అనిత ఆధ్వర్యంలో జరిగింది. మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్, కొణిదెల శంకర్ బాబు కోటకొండ చంద్రశేఖర్, ఆకుల శంకర, అశ్వత్ రాయల్, ధరణి కుమార్ రాయల్, జనసేన సోను, సుప్రీం హర్ష, యాసీన్, నవాజ్, బహదూర్, చంద్రశేఖర్ పద్మావతి నీరు గట్టుపల్లి శేఖర్ తదితరులు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way