Logo
Date of Publish : 24 January 2024, 9:11 pm
Editor : Sake Naresh

మదనపల్లిలో ఇంటింటికి జనసేన టీడీపీ ప్రచారం

   మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లెలో 46వ రోజు జనసేన తెలుగుదేశం ప్రచారంలో భాగంగా స్థానిక వెంకటరమణ స్వామి గుడి పరిసరాలు, అప్పారావు వీధి పటేల్ వీధి పరిసర ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత మరియు పట్టణ అధ్యక్షులు నాయుని జగదీష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దారం హరిప్రసాద్, కోటకొండ చంద్రశేఖర్ రెడ్డి రాయల్, ఆకుల శంకర, ధరణి, సోను, సుప్రీం హర్ష, వినయ్ కుమార్ రెడ్డి, చంద్ర, మాజీ రెవెన్యూ అధికారి గోపాల్, అనిల్, సాజిత్, మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు పాల్గొని ప్రచారం నిర్వహించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com