Search
Close this search box.
Search
Close this search box.

దుబాయి నుంచి జనసేన ప్రత్యేక విమానం

దుబాయి నుంచి జనసేన ప్రత్యేక విమానం

కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రవాసాంధ్రులను స్వదేశానికి చేర్చడానికి జనసేన పార్టీ ముందుకొచ్చింది. ఈ మేరకు 172 మంది ప్రవాసాంధ్రులతో కూడిన ప్రత్యేక విమానం దుబాయి నుంచి విశాఖపట్నం కు వచ్చింది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఇండిగో ఎయిర్ లైన్స్ తో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే టికెట్లు ఇవ్వడం జరిగింది. కికెట్ కొనలేని స్థోమత ఉన్నవాళ్లకి ఉచిత టికెట్లు ఇచ్చామని చెప్పారు. “ జనసేన సేవా సమితి, కువైట్ ” సభ్యులు రామచంద్ర నాయక్, అంజన్ కుమార్, శ్రీకాంత్, ధనుంజయ, శ్రీనివాసులు చొరవ తీసుకొని కువైట్ లో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడంలో వారి సహాకారాన్ని అందించారు. వీరికి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way