Logo
Date of Publish : 18 September 2020, 3:27 pm
Editor : Sake Naresh

జనసేన సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన వీర మహిళ షేక్ హాలీ మా బి

జనసేన సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన వీర మహిళ షేక్ హాలీ మా బి

                  జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో లో శ్రీమతి షేక్ హాలీ మా బి జనసేన వన రక్ష సమస్త ప్రాణి కోటి ప్రాణి జీవరక్ష లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటి పంపిణీ చేయడం, తమ పరిసరాల్లో ఉండే పిల్లలను భాగ్య స్వామి చేసి వారి పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం,  జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.  జనసేన పార్టీ వీర మహిళ శ్రీమతి షేక్ హాలీ మా బి ఆమె మాట్లాడుతూ మన పరిసరాలలో మనమే రక్షించుకోవాలని ఆమె సూచించారు.  వన రక్షణ మనం కాపాడుకుంటే రేపటి తరం భవిష్యత్తు బాగుంటుందని జనసేన పార్టీ వీర మహిళ శ్రీమతి షేక్ హలీమా బి చెప్పారు.  ప్రతి ఒక్కరూ కూడా తమ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com