జనసేన సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన వీర మహిళ షేక్ హాలీ మా బి

జనసేన సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన వీర మహిళ షేక్ హాలీ మా బి

                  జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో లో శ్రీమతి షేక్ హాలీ మా బి జనసేన వన రక్ష సమస్త ప్రాణి కోటి ప్రాణి జీవరక్ష లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటి పంపిణీ చేయడం, తమ పరిసరాల్లో ఉండే పిల్లలను భాగ్య స్వామి చేసి వారి పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం,  జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.  జనసేన పార్టీ వీర మహిళ శ్రీమతి షేక్ హాలీ మా బి ఆమె మాట్లాడుతూ మన పరిసరాలలో మనమే రక్షించుకోవాలని ఆమె సూచించారు.  వన రక్షణ మనం కాపాడుకుంటే రేపటి తరం భవిష్యత్తు బాగుంటుందని జనసేన పార్టీ వీర మహిళ శ్రీమతి షేక్ హలీమా బి చెప్పారు.  ప్రతి ఒక్కరూ కూడా తమ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way