Search
Close this search box.
Search
Close this search box.

కులాలను కలిపే రాజకీయ విధానమే జనసేన సిద్దాంతం

– జనసేనాని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటన

– పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

       హైదరాబాద్, (జనస్వరం) : కులాలను కలిపే రాజకీయ విధానమే జనసేన సిద్దాంతమని జనసేనాని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. హైదారాబాద్ లో పవన్ కళ్యాణ్ తో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో ప్రస్తుత రాజకీయాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కులాలను కలిపే రాజకీయ విధానంతో, మతాల ప్రస్తావన లేని రాజకీయ సిద్దాంతంతో జనసేన పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు. అక్రమ కేసులపై ఆరా తీశారు. జనసైనికులకు అండగా ఉంటామని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాజా రాజకీయాలపై అధినేత పవన్ కళ్యాణ్ కు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఈ సందర్భంగా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way