Logo
Date of Publish : 15 May 2021, 7:58 am
Editor : Sake Naresh

పేదలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన సర్పంచ్ తిమోతి గల్లా

ప్రజా క్షేత్రం లో మాటకు కట్టుబడి, నీతి నిబద్దతతో ప్రజాసేవ సేవ చేయడమే మా జనసైనికులు నేర్చుకున్న రాజకీయం. ఈ తరహా రాజకీయం కార్యకర్తలకు అలవాటు చెయ్యడం లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో గెలిచారని , ప్రజలకు అండదండగా జనసైనికులు ఎప్పుడూ ఉంటారని కృష్ణా జిల్లా పెదాయాదర గ్రామ జనసేన సర్పంచ్ శ్రీ తిమోతి గల్లా గారి నాయకత్వం లో మరో సారి రుజువుచేసారు.  జనసైనికులు పంచాయతీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ 5 గురిని పొట్టన పెట్టుకున్న దరిమిలా ఇంకా వాక్సిన్ అందక అల్లాడుతూ, బయటకు రావడానికి భయపడుతూ జీవిస్తున్నారు. ప్రజలకు మేమున్నామంటూ 6 రకాల కూరగాయలను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com