Logo
Date of Publish : 22 June 2022, 4:20 pm
Editor : Sake Naresh

కళ్యాణదుర్గంలో జనసేన రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

       కళ్యాణదుర్గం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు 3 వేల మందికి ఒక్కొక్కరి చొప్పున లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు అండగా నిలిచారని జనసేన నాయకులు తెలిపారు. జనసేన పార్టీ రైతుల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వంశీ, జకీర్, పాషా, పవన్, మహేష్, శ్యామ్, చిరంజీవి, రాజకుమార్, అరవింద్, వీరేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com