Logo
Date of Publish : 04 January 2022, 7:29 am
Editor : Sake Naresh

అరకులో జనంలోకి జనసేన కార్యక్రమం

           అరకు ( జనస్వరం ) : అనంతగిరి మండలం మొండి జాము గూడలో సోమవారం జనసేనపార్టీ జనసేన నాయకుడు సాయిబాబా, దురియా, సన్యాసిరావు, గేమ్మిలి ఆధ్వర్యంలో పర్యటటించారు. మొండి జాము గూడా గ్రామంలో పర్యటించి ఆయా గ్రామస్తులతో సమావేశమై సమస్యల మీద చర్చించారు, అనంతరం ఈ సందర్భంగా సాయిబాబా, సన్యాసి రావు మాట్లాడుతూ జనసేన పార్టీ విధి విధానాలు, పార్టీ సిద్ధాంతాలు సామాన్య ప్రజలకు తెలియజేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైయస్సార్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని వారితో సూచించారు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ మహిళలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com