Logo
Date of Publish : 16 October 2020, 8:29 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జనసేవలో జనసేన కార్యక్రమం

పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జనసేవలో జనసేన కార్యక్రమం

                 జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపులో భాగంగా పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి సూచన మేరకు పిఠాపురం మండలంలో వరద ఉధృతి కారణంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా కష్టం ఉన్నచోట జనసేన ఎప్పుడు ముందు ఉంటుందని చెప్పారు. జనసైనికులు కార్యకర్తలు అందరూ కలసి.. రాపర్తి, పి రాయవరం, తిమ్మాపురం, ముంపు గ్రామాలలో పర్యటించి వారు పడే ఇబ్బందులు తెలుసుకుని వారికి బిర్యాని ప్యాకెట్స్ అంద జేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండలం జనసేన పార్టీ ZPTC అభ్యర్థి శ్రీ ఊట నానిబాబు (ఆదివిష్ణు) మరియు దువ్వా వీరబాబు, దేశినీడి సత్తిబాబు, దేశినీడి నాగ సత్యనారాయణ, వెంకటేష్ , జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com