Search
Close this search box.
Search
Close this search box.

తెర్లం మండలంలో జనసేన ప్రజా చైతన్య యాత్ర

తెర్లం

          బొబ్బిలి ( జనస్వరం ) : తెర్లం మండలంలో ఉన్న చిన్న శివడ వలస గ్రామం, బొబ్బిలి మండలం శివడ వలస గ్రామంలో స్థానిక జనసైనికులు ఆహ్వానం మేరకు జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 16వ రోజు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ అప్పలస్వామి పర్యటించడం జరిగింది. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కారానికై తగు కార్యచరణ రూపొందించడం జరిగింది. చిన్న శివడ వలస ప్రధాన సమస్య రోడ్డు అనేది గుర్తించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గాని మండల నాయకులు గాని మారుమూల ప్రాంతం అయినందున ఈ గ్రామాన్ని పట్టించుకోవడం లేదు ఇంతవరకు కూడా ఎవరు కూడా వెళ్లలేదన్నారు. ఈరోజు బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ అప్పలస్వామి గారు గ్రామాన్ని పర్యటించి ప్రధాని సమస్య రోడ్డు అని తెలుసుకొని ఆ రోడ్డు యొక్క సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికై కృషి చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way