Logo
Date of Publish : 30 August 2022, 2:22 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ ఎప్పుడు విద్యార్థులకు అండగా ఉంటుంది : విక్రమ్ జనసేన ఎంపీటీసీ

        శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గం, ఉప్పినవలస గ్రామంలో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని ఎంపీటీసీ విక్రమ్ జనసేన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆడపిల్లలు నిల్చోడానికి కూడా స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలకొండ నుంచి శ్రీకాకుళంకి బస్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన ఎంపీటీసీ అంపిలి.విక్రమ్ మరియు జనసేన నాయకులు మల్లేష్ గారు విద్యార్థులకు అండగా నిలిచారు. ఈ సమస్య ప్రతి నెల జరుగుతుంది ఒక రెండు రోజులు ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా పెట్టి మళ్ళీ యధావిధిగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సారి దీనిపై డిపో అధికారులు దృష్టి పెట్టు అదనంగా బస్ వేసి విద్యార్థులకు న్యాయం చెయ్యాలని విద్యార్థులు తరుపు మేము కోరుకుంటున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com