Logo
Date of Publish : 22 October 2021, 4:54 pm
Editor : Sake Naresh

గోధలాంలో జనసేనపార్టీ టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

            టెక్కలి ( జనస్వరం ) : సంతబొమ్మలి మండలం బోరుభద్ర పంచాయతీ గోదలాంలో టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా గోదలాం మహిళలు తాము ఎదుర్కొంటున్నా త్రాగునీరు మరియి పారిశుద్ధ్య సమస్యలను కణితి కిరణ్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన కిరణ్ సమస్యల పరిష్కారానికి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ముడిదాన పూర్ణ చంద్ర, కొత్తూరు హరి, చిరంజీవి, మరియు బోరుభద్ర మరియు గోదలాం జనసేన నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com