దత్తిరాజేరు మండలంలో జనసేన పార్టీ జండాను ఆవిష్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

    దత్తిరాజేరు, (జనస్వరం) : విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలో జనసేన పార్టీ జండాను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆవిష్కరించడం జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి శ్రీమతి పాలవలస యశస్వి గారు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఉత్తరాంధ్ర వీర మహిళా కన్వీనర్ శ్రీమతి తుమ్మి లక్ష్మీ రాజ్, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి బాబు పాలూరు, జిల్లా నాయకులు గెద్దరవి, మర్రాపు సురేష్, లాలిశెట్టి రవితేజ, డాక్టర్ మురళీ మోహన్, ప్రసాద్ కిలారి, మిడతాన రవి, దంతులూరి రామచంద్రరాజు, గజపతినగరం నియోజకవర్గ జనసైనికులు, దత్తిరాజేరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way