Logo
Date of Publish : 25 May 2022, 5:17 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ : రాహుల్ సాగర్

      యమ్మిగనూర్ ( జనస్వరం ) : టీం పిడికిలి స్ఫూర్తితో ఎమ్మిగనూర్ జనసేన నాయకులు రాహుల్ సాగర్ ఆధ్వర్యంలో పోస్టర్లను జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతులకు కొండంత భరోసా ఇచ్చిన ఘనత జనసేనాని పవన్ కళ్యాణ్ గారని ప్రజలు కష్టాల్లో ఉంటే స్పందించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని కొనియాడారు. రాష్ట్ర ఏ రాజకీయ పార్టీ చేయలేదని రైతుల పక్షాన నిలబడి ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. జనసేన పార్టీని ఆదర్శంగా తీసుకొని అధికార పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బజారి, మంజు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com