Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీ పి.ఎ.సి. సభ్యునిగా శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారు

   అమరావతి, (జనస్వరం) : జనసేన పార్టీ కమిటీలలో మరికొన్ని నియామకాలకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. పార్టీలో అత్యున్నతమైన  రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.)లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారిని సభ్యునిగా నియమించారు. అదే విధంగా కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, తిరుపతి నగరాలకు అధ్యక్షుల్ని నియమించారు. శ్రీ సంగిశెట్టి అశోక్ (కాకినాడ), శ్రీ యర్నాగుల శ్రీనివాసరావు (రాజమండ్రి), శ్రీ మలగా రమేష్ (ఒంగోలు), శ్రీ జగదీష్ రాజారెడ్డి (తిరుపతి)లను నగర అధ్యక్షులుగా నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way